coronavirus 29 temple staff test positive

    అన్నవరం గుడిలో కరోనా పంజా..దర్శనాలు..వ్రతాలు రద్దు

    August 9, 2020 / 10:50 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో కరోనా కలకలం రేపటం షాక్‌కు గురిచేస్తోంది. దేవస్థానంలో ఆది

10TV Telugu News