Home » Coronavirus crisis
UK PM Boris Johnson postpones India visit due to coronavirus crisis బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదాపడింది. ప్రస్తుతం బ్రిటన్ లో కొత్త రకం కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదావేసుకున్నారు. ఇవాళ ఉదయం బోరిస్ జాన్సన్ భారత ప్రధా�
Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక�
అమెరికాలో కరోనా సంక్షోభంతో భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే భయం కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోటి ఉద్యోగాలు పోయాయినట్టు వార్తలు వస్తున్నాయి…నెలాఖరులో మరో రెండు కోట్లు ఉద్యోగాలు కోల్పోయే అవక
ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రీడాకారులు కూడా తమ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండిపోయారు. కానీ, ఇటలీ రగ్బీ స్టార్ Maxime Mbanda మాత్రం అందరిలా ఇంట్లో కూర్చోలేదు. కరోనా సంక్షోభంత�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బెంబేలిత్తిస్తోంది. ఇప్పడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన ఓ టెకీ సహా ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపి�