Home » Coronavirus lockdown
కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది.
లాక్డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు
కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
go back to work or risk losing your job : కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. కోవిడ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా తీవ్రతను నియంత్రించడానికి సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఇళ్లల�
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో మద్యం ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతుంది. చిన్న చిన్న గ్రామాలు… తండాలు.. మారుమూల ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగుతూనే ఉన�
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు
దేశవ్యాప్తంగా కరోనాన్ లాక్డౌన్ సమయంలో తయారీ, హోల్సేల్, రిటైల్ సహా అవసరమైన వస్తువుల సరఫరా ఆటంకం లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. అసంఘటిత రంగానికి, స్థానిక అధికారులు జారీ చేసిన అనుమతి ఆధారంగా నిత్యావసర వస్తువుల సరఫరా �
కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ