Home » coronavirus patients
కరోనా బాధిత మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి.. వైరస్ బారినపడి మృతిచెందాడో హర్యానాకు చెందిన వ్యక్తి. కరోనాతో కన్నుమూసిన వందలాది మందికి ఇతడే దగ్గరుండి అంత్యక్రియలు పూర్తిచేశాడు..
New coronavirus symptoms : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వేగంగా మ్యుటేషన్ అవుతోంది. కరోనా వైరస్ లక్షణాలు కూడా మారిపోతున్నాయి. కొత్త కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఏది కరోనా లక్షణం ఏది కాదో తెలియని పరిస్థితి. ఇప్పటికే లక్షణాలు లేని చాలామంది రోగుల్లో
Aspirin Covid-19 Patients : కరోనా బాధితుల్లో ఎవరైనా అస్పిరిన్ తీసుకుంటే వైరస్తో మరణించే అవకాశాలు 47 శాతం తక్కువని పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చేశారు. తక్కువ మోతాదు అస్పిరిన్ తీసుకున్న కరోనా బాధితుల్లో ఐసీయూ లేదా వెంటిలేటర్లపై చేరేందుకు 40శాతం కంటే చాలా తక్�
Vitamin D Sufficiency : విటమిన్ ‘డి’.. సహజంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. దీన్ని ‘sunshine vitamin’ అని కూడా అంటారు. శరీరానికి విటమిన్ డి అవసరం ఎంతో ఉంది. శరీరంలో కాల్షియాన్ని అందిస్తుంది. తద్వారా ఎముకలు బలంగా తయారువుతాయి. కండరాలు, పండ్లు, గోర్లు కూడా బలంగా తయారవుతాయ�
ఏపీలో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో ఉండి కోలుకున్న నిరుపేద బాధితులకు ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ..2వేలు ఆర్థిక సాయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయిదే ఇప్పుడా ఆర్థిక సాయం నిలిచిపోయింది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులక
తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్ ఇచ్చింది.
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించటం కోసం కొంతమంది హైస్కూల్ విద్యార్దులు కలిసి తక్కువ రేటు, తేలికపాటి వెంటిలేటర్లను డిజైన్ �
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 సోకిన పేషెంట్లకు చికిత్సను అందించేందుకు కొత్త మెడికాబ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ను ఇండియన్ ఇన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు కోలుకోవడంలో వివాదాస్పద యాంటీ మలేరియా డ్రగ్ (hydroxychloroquine) అద్భుతంగా పనిచేసిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆస్పత్రిలో కరోనాతో చేరిన బాధితులకు hydroxychloroquine మందు ఇవ్వడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారని అధ్యయనంలో తేలి
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.