-
Home » coronavirus tests
coronavirus tests
Covid-19 Crisis : దేశంలో కరోనా సోకింది 2శాతం మందికే.. 98శాతం మందికి ముప్పు
ఇప్పటివరకు దేశ మొత్తం జనాభాలో కేవలం 1.8 శాతం మంది వైరస్ సోకిందని, కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ, బ్రెజిల్, రష్యా జర్మనీ అమెరికా, ఫ్రాన్స్తో సహా అనేక ఇతర దేశాల కంటే తక్కువగానే కరోనా వ్యాప్తి ఉన్న�
రేపటి నుంచే.. అన్లాక్-4.0 : స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స
పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల
కరోనా కేసుల్లో కొత్త రికార్డు.. ఒక్క రోజులో 70వేల కేసులు.. 30 లక్షల మార్క్ దాటేసింది
భారత్లో కరోనా తగ్గుముఖం.. రికవరీ రేటు పెరిగింది.. టెస్ట్లు ఎక్కువగా చేస్తున్నాం.. అంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంతగా ఊదరగొట్టినా కరోనా కేసులు మాత్రం తగ్గకపోగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది కరోనా. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 69,239 కరో
శ్రీకాకుళంలో కొవిడ్-19 టెస్టు శాంపిల్స్ సేకరణకు Mobie Wisk
కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా బాధితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి వారిలో ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలోని అధికారి�
చైనా ఫేస్ మాస్క్లు, కరోనా టెస్ట్ కిట్స్ నాసిరకం.. చెత్త బుట్టలో పారేస్తున్న యూరోపియన్ దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలోనే కరోనా ఉద్భవించింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా తీవ్రత నుంచి బయటపడిన చైనా.. ప్రపంచ దేశాలకు కూడా తనవంతు సాయం అందిస్తోంది. వైరస్ ప్రభావంతో
కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా
నాశిరకం చైనా కరోనా టెస్ట్ కిట్లు మా కొంపముంచాయి. స్పెయిన్ గగ్గోలు, కరోనా మరణాల్లో ఇటలీ తర్వాత స్పెయినే
స్పెయిన్ లోని మైక్రో బయాలజీ నిపుణులు కరోనా వైరస్ టెస్టులు పాజిటివ్ కేసులు కన్ఫామ్ చేయలేకపోతున్నామని చేతులెత్తేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇటలీ తర్వాత స్పెయిన్లోనే ఎక్కువ. స్పెయిన్ లో జరిపిన పరిశోధనల తర్వాత కేవలం 30శాతం మ�