Coronavirus update

    వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ

    April 19, 2020 / 12:16 PM IST

    ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు సమాచారం. వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చర్యలను �

    సీఎంలతో మోడీ : మాస్క్ లు ధరించి వీడియో కాన్ఫరెన్స్ 

    April 11, 2020 / 06:57 AM IST

    లాక్‌డౌన్‌పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. �

    ఇకపై ఆ విమానాల్లో ఫుడ్ సర్వీస్ ఉండదు

    April 10, 2020 / 07:31 AM IST

    లాక్‌డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకూ 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రక�

    కోరలు చాస్తున్న కరోనా : భారత్ @ 315 కేసులు

    March 22, 2020 / 04:17 AM IST

    కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచమే వణికిపోతోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దేశాలు విస్తరించింది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు అధికమౌతున్నాయి. ఇప్పటివరకు ఈ వైర

    కరోనా వైరస్ వ్యాప్తి : చైనాకు భారత్ చేసిన సాయం మరవలేనిది!

    February 18, 2020 / 05:30 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో అస్తవ్యస్తమైన చైనాకు సాయం చేయడంలో భారత్ చూపించిన దయ గుణాన్ని తమ దేశం ఎంతో మెచ్చుకుంటోందని చైనా రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. భారతీయ స్నేహితులు అందించిన సాయం తన మనస్సును ఎంతో హత్తుకుంద�

10TV Telugu News