coronavirus

    విశ్లేషణ: కరోనా కేసుల్లో ఇటలీని దాటిన స్పెయిన్. మరణాలు మాత్రం ఎందుకు తక్కువ?

    April 4, 2020 / 08:08 AM IST

    కరోనా వైరస్(COVID-19) హాట్ స్పాట్ ఉన్న ఇటలీని స్పెయిన్ అధిగమిస్తోంది. శుక్రవారం నాటికి ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్పెయిన్ లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఇటలీనే అగ్రస్థానంలో ఉంది. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరుగ�

    గుండెలు పిండేస్తున్న చిన్నారుల ఫొటోలు.. లాక్‌డౌన్ దెబ్బకు చితికిపోయిన పసిహృదయాలు

    April 4, 2020 / 07:56 AM IST

    భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. లక్షలాది మంది ఉపాధి �

    ఆ రెండు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లేవు

    April 4, 2020 / 07:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా  ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన  విజయనగరం జిల్లా  కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా  పాజిటివ్ �

    ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు,నర్సులతోసహా 108మంది క్వారంటైన్‌కి…

    April 4, 2020 / 07:35 AM IST

    ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు

    3000 కిలోమీటర్లు, 52 గంటలు ప్రయాణించిన గర్భిణీ

    April 4, 2020 / 07:06 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చో�

    దారుణం, 1500మందికి విందు ఇచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

    April 4, 2020 / 07:01 AM IST

    మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు 11మందికి కరోనా సోకింది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా మారింది. విందుకు హాజర�

    కరోనా ఎఫెక్ట్…ఫిఫా అండర్ 17 మహిళల వరల్డ్ కప్ వాయిదా వేసిన భారత్

    April 4, 2020 / 07:01 AM IST

    కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయి�

    గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి!

    April 4, 2020 / 06:27 AM IST

    కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ బ్రీథింగ్(శ్వాస తీసుకోవడం),మాట్లాడం నుండి గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చని శుక్రవారం ఓ అమెరికా సైంటిస్ట్ తెలిపారు. అమెరికాలో ప్రతిఒక్కరూ ఫేస్ మాస్�

    ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు.. నెల్లూరు తర్వాత కృష్ణానే..

    April 4, 2020 / 06:14 AM IST

    ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య

    మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారికి ఒడిషా సీఎం విజ్ఞప్తి

    April 4, 2020 / 05:57 AM IST

    ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్  మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా  స్వచ్ఛందంగా ముందుకు  వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని  ఒడిశా  సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ�

10TV Telugu News