Home » coronavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు
కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారిపోయింది. కరోనా(COVID-19)మరణాలు,కేసుల నమోదులో అగ్రరాజ్యం వైరస్ మొదట వెలుగులో్కి వచ్చిన చైనాను దాటిపోయింది. ప్రపంచంలో అన్నింటా తామే ముందు ఉండాలనుకున్నాడో ఏమో ట్రంప్. కరోనా కేసులు పెరుగుతున్న,మరణాలు కూడా అంతేస్థాయి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం
చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా
దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజులు చెల్లించా
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ, వైద్య నిపుణులకు అవసరమైన రక్షణ కవచ దుస్తుల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల�
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్
తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరికి కరోనా వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా నగరంలో జరిగింది. మోరినాలోని 47వార్డుకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నాడు. తన తల్లి మరణ వార్త విన్న అతడు వెంటనే మార్చి 17�