Home » coronavirus
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. �
ఢిల్లీలోని ఓ వ్యక్తి తన తండ్రిపైనే కేసు నమోదు చేశాడు. ప్రతి ఉదయం లాక్డౌన్ ఆర్డర్లేమీ పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 59ఏళ్ల తన తండ్రికి కరోనా గురించి ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని.. ఫిర్యాదులో పేర్కొన్నా
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న మహమ్మారిపై ప్రతీ దేశం ప్రయోగాలు జరుపుతుంది. కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ ప్రయోగాల్లో కీలక దశలు దాటుతున్నారు. ఈ క్రమంలో అమెరికా ఓ అడుగు ముందుకేసింది. వైరస్ మానవ శరీరంలో చొరబడ్డ తర్వాత రో�
కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. మనిషి శరీరంపైనా అంతే వేగవంతంగా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తిపై దాడి చేసి తన ఉనికిని చూపించి ప్రాణాలను హరిస్తుంది. అసలు ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ పై ఎంతవరకూ ప్రభావం చూపి
మెక్సికన్ కంపెనీకి చెందిన కరోనా బీరు ప్రొడక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూపో మోడలోకు చెందిన ఇతర బ్రాండ్లు అయిన పసిఫికో, మోడె�
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. లాక్డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్
మురికివాడలకు పెట్టింది పేరైన ధారావిలో ఏం జరుగుతోంది..? దాదాపు 16 లక్షల మంది జీవనం సాగించే చోటును ఖాళీ చేయించడం సాధ్యమేనా..? ధారావి స్లమ్ ఏరియాలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది..? ధారావి..ఇది ఆసియాలోనే అతి పె�
కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..
కరోనా భూతం ఎవరినీ వదడంలేదు. ముఖ్యంగా కరోనా బాధితులకు ట్రీట్మెంటే చేసే డాక్టర్లుకు కూడా ఈ వ్యాధి సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని AIIMS హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంత
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించండి. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10వేల �