Home » coronavirus
కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �
ప్రపంచవ్యాప్ంగా కరోనా కరాళ నృత్యానికి చిగురుటాకుల్లా రాలిపోతున్నారు ప్రజలు.. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు దేశాలు.. లాక్డౌన్ ప్రకటించాయి. అయితే మన దేశంలాగే మిగిలిన దేశాల్లో కూడా ప్రభుత్వం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్నార�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతుంది. ఈ కకర కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు సపోర్ట్గా పలువురు సాయం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేస్తుండగా.. ఇప్పటికే పలు �
కరోనా వైరస్ కుమ్మేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ భూతం..ఇప్పట్లో వదిలేలా లేదు. వేలాది కేసులు నమోదు అవుతుండడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకు ముగియనుంది. కానీ ఏప్రిల్ 02వ తే�
కరోనా..కరోనా..ఈ కనిపించని పురుగు..అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్ర�
సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గ్రహీత.. పాటల రచయిత, గాయకుడు ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా వైరస్ కారణంగా కోవిడ్ వ్యాధితో చనిపోయాడు. గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత అయిన ఆడమ్ ష్లెసింగర్ పాప్ రాక్బాండ్ ఫౌ
ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�
ద యునైటెడ్ కింగ్డమ్ ఆ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమే క్రమంలో కుటుంబాన్ని వదిలి రోగుల ట్రీట్మెంట్పైనే ఫోకస్ పెట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కరోనాకు చికిత్స చేస్తూ యూకేలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్�
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి మనదేశంలో
అటు కరోనా విజృంభిస్తుంటే..మరోవైపు ఎండ మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో చనిపోతుండగా..లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందు�