Home » coronavirus
ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణా�
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. 2020, మార్చి 25వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జన�
కరోనా మహమ్మారి పుట్టిన చైనా కంటే అమెరికాలోనే బాధితుల సంఖ్య అధికంగా ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బీజింగ్ కొద్ది విషయాలు దాచి ఉంచిందని లా మేకర్స్ పేర్కొన్నారు. బుధవారం మ�
బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..
ఆరోగ్యం పెంచుకుంటే జబ్బులకు ఎదురొడ్డి పోరాడటగలం. అసలే COVID-19ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి మహమ్మారి శరీరంపై అటాక్ చేసినప్పుడు అంతర్గతంగా తట్టుకోగల శక్తి లేకపోతే మనల్ని ఏ మందులు కాపాడలేవు. మానవ శరీర నిర్మాణంలోని అత్యంత కీలకమైనవి ఊపిరితిత�
కరోనా మహమ్మారిని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా పరశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా టెస్టులు నిర్వహించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన
కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్డౌన్ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ�
ఒకరి సంక్షోభంలో ఉంటే ఇంకొకరు చేయందించేందుకు ముందుకొస్తున్నారు. బుధవారం రష్యా మిలటరీ.. అమెరికాకు సాయం చేసేందుకు బయల్దేరింది. మెడికల్ పరికరాలతో పాటు మాస్క్ లను తీసుకుని మాస్కో నుంచి బయల్దేరినట్లు అక్కడి మీడియా చెప్పింది. ‘రష్యా మానవత్వం
కరోనా వైరస్(COVID-1)9 వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటివరకు కొందరు మాస్క్లు ధరిస్తున్నారు. మరికొందరు అవసరం లేదని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్లు కచ్చితంగా ధరించాలా? అసలు మాస్క్ ఎంత వరకు సేఫ్ అనే విషయం గురించి ఇప్�