coronavirus

    కరోనా భూతం : ఇండియా 2069 కేసులు..53 మంది మృతి

    April 3, 2020 / 02:10 AM IST

    ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత

    కరోనా భూతం : ప్రపంచవ్యాప్తంగా 52 వేల మంది మృతి

    April 3, 2020 / 02:02 AM IST

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణా�

    COVID-19 : లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేస్తారా ? 

    April 3, 2020 / 01:09 AM IST

    భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. 2020, మార్చి 25వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జన�

    చైనా చాలా విషయాలు దాచిపెట్టింది: ట్రంప్

    April 2, 2020 / 03:22 PM IST

    కరోనా మహమ్మారి పుట్టిన చైనా కంటే అమెరికాలోనే బాధితుల సంఖ్య అధికంగా ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో బీజింగ్ కొద్ది విషయాలు దాచి ఉంచిందని లా మేకర్స్ పేర్కొన్నారు. బుధవారం మ�

    బికినీ ఫోటోకి మేకప్ అవసరమా? నటుడి భార్యకి నెటిజన్ ప్రశ్న.. ఆమె ఆన్సర్ అదుర్స్..

    April 2, 2020 / 02:59 PM IST

    బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..

    COVID-19 లాంటి వైరస్‌లను తట్టుకోవడానికి ఊపిరితిత్తుల బలం పెంచుకోండిలా..

    April 2, 2020 / 01:39 PM IST

    ఆరోగ్యం పెంచుకుంటే జబ్బులకు ఎదురొడ్డి పోరాడటగలం. అసలే COVID-19ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి మహమ్మారి శరీరంపై అటాక్ చేసినప్పుడు అంతర్గతంగా తట్టుకోగల శక్తి లేకపోతే మనల్ని ఏ మందులు కాపాడలేవు. మానవ శరీర నిర్మాణంలోని అత్యంత కీలకమైనవి ఊపిరితిత�

    కరోనా వ్యాక్సిన్.. ప్రీ క్లినికల్ టెస్టింగ్ ప్రారంభం

    April 2, 2020 / 01:29 PM IST

    కరోనా మహమ్మారిని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా పరశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా టెస్టులు నిర్వహించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన

    లాక్ డౌన్ ఎఫెక్ట్: మహిళను చంపేసిన జవాను

    April 2, 2020 / 12:06 PM IST

    కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్‌లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ�

    అమెరికాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన రష్యా

    April 2, 2020 / 11:34 AM IST

    ఒకరి సంక్షోభంలో ఉంటే ఇంకొకరు చేయందించేందుకు ముందుకొస్తున్నారు. బుధవారం రష్యా మిలటరీ.. అమెరికాకు సాయం చేసేందుకు బయల్దేరింది. మెడికల్ పరికరాలతో పాటు మాస్క్ లను తీసుకుని మాస్కో నుంచి బయల్దేరినట్లు అక్కడి మీడియా చెప్పింది.  ‘రష్యా మానవత్వం

    టైమ్ వచ్చేసింది.. ఇప్పుడు మాస్క్ ధరించాలి: WHO

    April 2, 2020 / 09:41 AM IST

    కరోనా వైరస్(COVID-1)9 వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటివరకు కొందరు మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు అవసరం లేదని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌లు కచ్చితంగా ధరించాలా? అసలు మాస్క్‌ ఎంత వరకు సేఫ్‌ అనే విషయం గురించి ఇప్�

10TV Telugu News