Home » coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను వాయిదా వేస�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అత్యవసర మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితి ఎలా కొనసాగుతుందో..అధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి వైద్య, �
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల
చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ వ్యాపించేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. ఈ వైరస్ ఇన్పెక్షన్తో మరణించిన వారి సంఖ్య 15వేలు దాటిపోయింది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ప్రపంచ సంక్షోభం’గా
రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్, రువాండా, గ్రీస్ కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 (కరోనా వైరస్ ) కట్టడికి ప్రభుత్వం ఇంటిలిజెన్స్ సహకారం తీసుకుంటోంది. కరోనా వైర్స వ్యాప్తి సమయంలో విదేశాల నుంచి వచ్చి కూడా వారి వివరాలను ప్రభుత్వానికి వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని వెతికి పట్టుక�
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ పనులు మానుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది పేద కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నారు. పనిచేస్తే గాని రోజుగడవని వారికి మేమున్నామంటు సెలబ్రెటీలంతా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో నిన్న హీ
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఇటలీలో గత ఏడాది నవంబర్లోనే కరోనా లక్షణాలతో పేషెంట్లు చనిపోయినట్లు తాజాగా డాక్టర్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.