coronavirus

    నిత్యావసర సరుకుల ధరకు మించి అమ్మితే జైలుకే

    March 22, 2020 / 02:24 PM IST

    నిత్యావసర ధరలను ప్రభుత్వమే ప్రకటిస్తుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మించి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేష�

    ఉచిత రేషన్, కేజీ కందిపప్పు.. రూ.1000 ఇస్తాం : జగన్ 

    March 22, 2020 / 02:18 PM IST

    మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూ�

    కరోనాను ఓడించేందుకు…లాక్ డౌన్ సరిపోదు : WHO

    March 22, 2020 / 02:07 PM IST

    కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�

    రాష్ట్రంలో 100 శాతం వైన్ షాపులు బంద్ : కేసీఆర్

    March 22, 2020 / 01:36 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్�

    మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ

    తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం : కేసీఆర్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బ�

    మార్చి 31 వరకు గడప దాటోద్దు : సీఎం కేసీఆర్

    March 22, 2020 / 01:08 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా కర్ఫ్యూకి స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు.  ఈవిషయంలో

    కరెన్సీ నోట్లపై కరోనా ఉంటుంది జాగ్రత్త : జేబుల్లో, పర్సుల్లో డబ్బులు ముట్టుకున్నాక చేతులు కడుక్కోండి!

    March 22, 2020 / 12:43 PM IST

    కరోనా వైరస్ ఎక్కడైనా ఉండొచ్చు.. గాల్లోనూ ఏదైనా వస్తువు ఉపరితలాలపై కూడా కరోనా బతికే ఉంటుంది. ప్రతిఒక్కరూ జేబుల్లో పర్సుల్లో కరెన్సీ నోట్లు పెట్టుకుంటుంటారు. ప్రతిరోజు ఎన్నో కరెన్సీ నోట్లు ఎందరో చేతులు మారుతుంటాయి. ఒకరి చేతిలో నుంచి మరొకరిక�

    కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

    March 22, 2020 / 12:41 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

10TV Telugu News