Home » coronavirus
లాక్ డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూను పొడిగించాలని.. దేశ ప్రజలు లాక్ డౌన్లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ప్రజలు వీటిని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ యా�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. అసలు ఈ లాక్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేస
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోమవారం నాటికి 419 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలుపై దేశ ప్రధానమంత్రి నరేం
న్యూస్ ఛానెల్ యాంకర్గా టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, జబర్దస్త్ యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, సినిమా రంగంలో రాణిస్తున్న అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది. తెలుగు యాంకర్స్లో టాప్లో ఉండి, తన అంద చందా�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యానికి మృతుల సంఖ్య వేల సంఖ్యలో ఉండగా.. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే భారత్లో అత్యధికంగా మహారాష్ట్రలో 74కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ
కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర,
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ రూ.100కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘మన దేశానికి ఈ సమయంలో ప్రస్తుతం కావాల్సిందిదే’ అని ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే సందర్భొంగా ఆయన పేదలకు సహాయం చేయాలనుకుం
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇటలీలో కరోనా దెబ్బకు చనిపోయిన వ్యక్తులతో శవాలు గుట్టలు గుట్టలు అవుతున్నాయి. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టేస్తుం
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశాల వెంటిలేటర్లు యొక్క పరిమిత సరఫరా కంటే పొటెన్షియల్ ఎక్కడా స్పష్టంగా లేదు. చాలా చోట్ల వెంటిలేటర్ల కొరత నెలకొంది. ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ COVID-19 కేసుల పెరుగుదల వైద్య వ్యవస్థను ముంచ�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర