coronavirus

    షిర్డీ ఆలయం మూసివేత

    March 17, 2020 / 06:06 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)

    కరోనా పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేసిన కర్ణాటక డాక్టర్‌కు సోకిన వైరస్

    March 17, 2020 / 05:53 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�

    ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు

    March 17, 2020 / 05:48 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.

    కరోనా ఎఫెక్ట్ : తిరుమలలో టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం

    March 17, 2020 / 05:40 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.

    బిగ్ బ్రేకింగ్…భారత్ లో మూడో కరోనా మరణం

    March 17, 2020 / 05:27 AM IST

    భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.   భారత్‌లో కరోనా సోకి మరణించిన వారిస�

    భారత్@125…చాపకింద నీరులా దేశంలో కరోనా వైరస్

    March 17, 2020 / 05:14 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.  కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంట�

    కరోనా నిరోధక చర్యలపై బులెటిన్…సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తే కఠిన చర్యలు

    March 17, 2020 / 05:04 AM IST

    కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

    కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

    March 17, 2020 / 04:46 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�

    EU సరిహద్దులు మూసివేత…2వారాలు ఫ్రాన్స్ లాక్ డౌన్

    March 17, 2020 / 03:33 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్‌ యూనియన్(‌EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్‌ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్

    ఆసుపత్రి నుంచి పారిపోయిన మహిళకు కరోనా పాజిటివ్, హనిమూన్ నుంచి రాగానే బయటపడిన వైరస్

    March 17, 2020 / 03:14 AM IST

    మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం

10TV Telugu News