Home » coronavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
భారత్ లో ఇవాళ(మార్చి-17,2020)కరోనా సోకి ఓ వ్యక్తి మరణించాడు. కరోనాసోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్లో కరోనా సోకి మరణించిన వారిస�
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంట�
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మంగళవారం(మార్చి-17,2020)నుంచి యూరోపియన్ యూనియన్(EU)సరిహద్దులు ,షెంగ్జన్ జోన్ను మూసివేస్తున్నట్లు సోమవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ తెలిపారు. మంగళవారం నుంచి 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్
మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం