coronavirus

    హైదరాబాద్‌లో దారుణం, కరోనా భయంతో అపార్ట్‌మెంట్ నుంచి వృద్ధ దంపతులు గెంటివేత

    March 18, 2020 / 03:41 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.

    కరోనా వైరస్.. గాలిలో గంటలు, ఉపరితలాలపై రోజుల పాటు బతికే ఉంటుందట

    March 18, 2020 / 03:29 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి

    హాస్టళ్ల మూసివేత..ఇప్పుడెలా..ఎక్కడికెళ్లాలె

    March 18, 2020 / 02:50 AM IST

    కరోనా వైరస్‌ ప్రభావం హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్స్‌పైనా పడింది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా… హాస్టల్స్‌, కోచింగ్‌ సెంటర్స్‌ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్‌పేట్‌,ఎస్‌ఆర్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌

    5లక్షల రెస్టారెంట్లు మూసివేత

    March 18, 2020 / 02:46 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ �

    Coronavirus : ప్లీజ్…14 రోజులు ఇంట్లోనే ఉండండి 

    March 18, 2020 / 02:32 AM IST

    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. సూచనలు, సలహాలు అందచేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే గడపాలని కోరుతోంది. ఎందుకంటే..ఈ వైరస్ అనుమానిత లక్ష�

    డేంజర్ బెల్స్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్య

    March 18, 2020 / 01:56 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి

    కరోనా భయం : తెలంగాణలో 5 కేసులు

    March 18, 2020 / 12:56 AM IST

    కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు.  తెలంగాణలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల�

    సైన్యంలో తొలి కరోనా కేసు: భారత జవాన్‌కు పాజిటివ్!

    March 18, 2020 / 12:44 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో కూడా రోజురోజుకు విస్తరిస్తుంది. అయితే కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది అనే విషయం ఇప్పుడు కంగారు పెట్టేస్తుంది. లడఖ్ స్కౌట్స్‌లో పనిచేసే ఓ జవాన్‌కు కోవిడ్-19 సోకినట్లుగా ఇండియన్ ఆర్మీ వె�

    మీరే చివరి కస్టమర్‌ కావొచ్చు.. కాజల్ ఎమోషనల్ పోస్ట్!

    March 17, 2020 / 09:51 PM IST

    ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పట్టారాని దు:ఖం.. ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందా? మన బంధువులు ఎలా ఉన్నారో? మన పరిస్థితి ఏంటో అనే ఆందోళనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆర్థికంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా అగ్ర

    కరోనా ఎఫెక్ట్.. ఇరాన్‌లో 85వేల మంది ఖైదీలకు విముక్తి!

    March 17, 2020 / 03:59 PM IST

    ప్రపంచదేశాలను కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాపై ప్రపంచ దేశాలు విస్తృత స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యామని ఇరాన్ లో 85వేల మంది ఖైదీలకు తాత్కాలిక విముక్తి కలిగింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అదుపు చేసే ప్ర�

10TV Telugu News