Home » coronavirus
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి
నెల కిందట చైనాలో బయటపడి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ దాదాపు ప్రతి దేశానికి వ్యాపించిన పరిస్థితి. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమందిని బలితీసుకుంటుందో నిపుణులు కూడా ఓ అంచనా వెయ్యలేకపోతున్నారు. ఇప్పటికే �
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ�