Home » coronavirus
ప్రాణాలు కాపాడే డాక్టర్కే దిక్కు లేకుండాపోయింది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని 4హాస్పిటళ్ల చేర్చుకోమంటూ తిరస్కరించారు. ఎట్టకేలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో వెంటిలేటర్పై ఉంచి చికి
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను చేస్తోంది. వేలాది మంది బలి తీసుకొంటోంది. మొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండ�
కరోనా వ్యాప్తి కంటే ప్రచారమే భయంకరంగా మారింది. నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ఇంకాస్త పెరిగి.. తీవ్ర రూపం దాల్చింది. మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం( 18 మార్చి 2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
తెలంగాణలో 14కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్టు రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా సోకిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విమానం దిగి మన రాష్ట్రానికి రైళ్లలో వస్తున్నారని చెప్పారు. కరీంనగర్కు వచ్చిన వాళ్లు కూడా ర
భారత్ లో కరోనా వైరస్(COVID-19)చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 170పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. అయితే నిపుణులు చెప్పినట్లుగా…భారతదేశం నిజంగా కరోనా వైరస్ యొక్క తదుపరి హాట్స్పాట్గా మారగలదా? ఇది ఇంకా ప్రార
కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వారం రోజులు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించ
భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధిక�
చైనాలోని హుబే రాష్ట్రంలోని వుహాన్ సిటీలో దాదాపు మూడు నెలల క్రితం కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ జన్మస్థానం ఎక్కడో చెప్పడం కష్టంగానే ఉన్నది. ఆ వైర�