Home » coronavirus
కరోనా కట్టడికి కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కరోనా నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర
ఆంధ్రప్రదేశ్నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ప
కరోనా దెబ్బకు గతంలో ఎప్పుడూ చూడనంతగా.. అనేక దేశాల్లో ఎవ్వరూ బయట తిరగక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. మనదేశంలో అయితే ఇంకా అటువంటి పరిస్థితి కనిపించట్లేదు కానీ, ఈ ప్రమాదకరమైన వైరస్ దెబ్బకు వణికిపోక తప్పట్లేదు. ప్రపంచంలోకెల్లా మంచి వైద్య�
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు.
మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇ
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడానికి చైనానే కారణమని మరోసారి ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లనే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్పై కొద్దినెలలు ముందు�
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా ప్రాణాంతక వైర�
దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�
బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కన�