coronavirus

    జనత కర్ఫ్యూ : ఆదివారం మెట్రో సేవలు బంద్

    March 20, 2020 / 11:27 AM IST

    కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని  ఇచ్చిన పిలుపు నేపధ్యంలో  ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని  కోరారు.  ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�

    కరోనాను కనిపెట్టిన డాక్టర్ కుటుంబానికి వూహాన్ పోలీసుల క్షమాపణ

    March 20, 2020 / 11:08 AM IST

    కరోనా వైర‌స్‌ను తొలి సారి గుర్తించిన డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్‌.. ఆ వైర‌స్ సోకి మృతిచెందిన విష‌యం తెలిసిందే. వైరస్ మెదటగా వెలుగులోకి వచ్చిన వుహాన్ సిటీలో కంటి శ‌స్త్ర‌చికిత్స డాక్టర్ గా ప‌నిచేసిన లీ వెన్‌లియాంగ్‌ తొలిసారిగా గతేడాది డిసెంబర

    10వేలు దాటిన కరోనా మృతులు…అలాగే జరిగితే భారత్ లో 30కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం

    March 20, 2020 / 09:53 AM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేలు దాటింది.  అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  గ‌త ఏడాది డిసెంబర్ లో క‌రోనా ప్ర‌బ‌లిన నాటి నుంచి హ�

    కరోనా కథ సమాప్తం…వెలిగిపోతున్న వూహాన్

    March 20, 2020 / 09:30 AM IST

    కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశాల సరిహద్దులు �

    కరోనా పేషెంట్‌ను రైల్వే గెస్ట్ హౌజ్‌లో దాచిన తల్లి అరెస్టు

    March 20, 2020 / 08:00 AM IST

    రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచి ఉంచింది. దాంతో ఆ మహిళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. అంతేకాక, స్పెయిన్ నుంచి వచ్చిన తన కొడుకు వివరాలను రహస్యంగా ఉంచింది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫ

    కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

    March 20, 2020 / 07:32 AM IST

    కరోనా వైరస్‌ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ పానిక్‌… ఎస్‌ టూ ప్రికాషన్స్‌ అన్నది నినా�

    కేరళ స్మార్ట్ టెక్నిక్: బస్సు ఎక్కినా, దిగినా శానిటైజర్లు వాడాల్సిందే..

    March 20, 2020 / 06:44 AM IST

    కరోనా వైరస్‌ను కేరళ చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రీసెంట్ గా కేరళ పోలీసులు డ్యాన్స్ చేస్తూ.. చేతులు కడుక్కొవాలని, శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల�

    బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి

    March 20, 2020 / 05:44 AM IST

    భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారం సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇటలీ టూరిస్టు కరోనా వైరస్‌తో జైపూర్‌లో మృ‌తి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్‌ఫ�

    కరోనా ఎఫెక్ట్: ర‌ణ్‌వీర్ సింగ్ ’83’ వాయిదా

    March 20, 2020 / 05:19 AM IST

    ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ’83’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 1983లో భారత జట్టు ప్రపంచకప్‌ ఎలా సాధించింది అన్న నేపథ్యంతో ఈ సినిమా తీస్తున్నారు. క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో వహిస్

    నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ

    March 20, 2020 / 04:55 AM IST

    తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడ

10TV Telugu News