Home » coronavirus
బాలీవుడ్ సింగర్తో పాటు 23మంది కరోనా కేసులు నమోదవడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కరోనాపై దృష్టి పెట్టారు. 15 లక్షల మంది రోజు వారీ కార్మికులకు, 20.23లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి రోజువారీ అ�
కరోనా ఎంట్రీతో భారత్లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్ ఫస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా
హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్
కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు
కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని విదేశీ, సాధారణ పర్యటనలు, ఒకే చోట వందల్లో గుమిగూడటాలు, ట్రైనింగ్ కోర్సులు, ఎక్సర్సైజులు లాంటి వాటిని నిషేదించిన ఆర్మీ బలగాలు.. మరో అడుగేశాయి. ఇందులో భాగంగా Work From Home చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. శుక్రవారం తీసు
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో