coronavirus

    రాజస్తాన్ లాక్‌డౌన్, కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం

    March 22, 2020 / 02:45 AM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం ని�

    కరోనా పంజా, ప్రపంచవ్యాప్తంగా 13వేలకి చేరిన మృతుల సంఖ్య

    March 22, 2020 / 02:23 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా

    కరోనాపై యుద్ధం, దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

    March 22, 2020 / 01:47 AM IST

    కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి

    జ్వరం రాకపోయినా.. ఈ రెండు లక్షణాలు కరోనాకి కారణం కావచ్చు

    March 21, 2020 / 11:24 PM IST

    కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం రోజురోజుకు కత్తిమీద సాములా మారిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా డాక్టర్లు గుర్తిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు �

    కరోనా వైద్యం కోసం రూ. 38కోట్ల విరాళం ఇచ్చిన సింగర్

    March 21, 2020 / 09:42 PM IST

    ప్రముఖ పాప్ సింగర్ రిహన్న అందాల ఆరబోతలో తనకు తానే సాటి. టాప్‌లెస్ స్టిల్స్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండే ఈ అమ్మడు.. తన అందాలతో అభిమానుల మతులు పోగొడుతోంది. నగ్నంగా ఫోజులిస్తూ ప్రపంచవ్యాప్తంగా పబ్లీసిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు లేటెస్ట్‌గా

    కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు

    March 21, 2020 / 05:53 PM IST

    కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం, కోర్టులు కూడా తాత్కాలికంగా మూసివేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరగిపోయాయి. ఈ క్రమంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు జైలులో ఉండే ఖైదీలు. లేటెస్ట్‌గా కోల్‌కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీల

    Jio, Airtel, BSNL, Tata Sky టాప్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇవే!

    March 21, 2020 / 04:34 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్త

    ఐసోలేషన్ : ఇంటినుంచి పనిచేయాలంటే అత్యవసరమైనవి ఏంటి?

    March 21, 2020 / 03:55 PM IST

    ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటిన

    కరోనా విరాళం : రూ.100 కోట్ల నగదు…2 కోట్ల సబ్బులు ఫ్రీ ..డిస్కాంట్ ధరలకే అమ్మకాలు

    March 21, 2020 / 02:24 PM IST

    లైఫ్ బాయ్ సబ్బుల తయారీ కంపెనీ  హిందుస్తాన్ యూనీ లివర్ లిమిటెడ్  కోవిడ్-19 వైరస్ వ్యతిరేక పోరాటంలో తన వంతుగా రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది

    విశాఖలో కరోనా టెన్షన్

    March 21, 2020 / 02:16 PM IST

    దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.

10TV Telugu News