Home » coronavirus
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11వ
ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ 23ఏళ్ల యువకుడు పరారయ్యాడు. ఐసోలేషన్ వార్డు నుంచి అతడు తప్పించుకుని పారిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. పారిపోయిన యువకుడి కోసం పోలీసులు, వైద్యాధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం నెలకొంది. కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా
కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెను
ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్గా ట్రైన్ సర్వీస్ క్యాన్�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి తాజాగా ఓ ట్విట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. COVID-19ను చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. ఇంకోసారి అలా అనొద్దని వార్నింగ్ ఇచ్చింది. వై�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్