Home » coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. ప్ర�
కరోనావైరస్తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే గో మూత్రం చాలు వైరస్ మాయమైపోతుందని.. రూమర్లు పుట్టిస్తున్నారు. ఏ రకంగా సర్టిఫై కాని ఈ సొంత వైద్యంతో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. �
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి..
తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్నవారికి ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ సోకలేదన్నారు. అలాగే కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అయిన వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. కరోనా కట్టడ
ఏటా సీజన్ మారుతుంటే జలుబు, ఫ్లూ లాంటి వాటితో దగ్గులు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆస్తమా ఉన్న వారి పరిస్థితి వేరేలా ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మిగిలినవారి కంటే భిన్నంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ ఏడాది ఆస్తమా రోగులకు కరోనా రూపంలో
80ఏళ్లకు పైబడిన వారికి కరోనా ట్రీట్మెంట్ ఇవ్వదలచుకోవడం లేదు ఇటాలియన్ గవర్నమెంట్. వరుసగా కరోనా బాధితులు పెరిగిపోతుండటంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్య సదుపాయాలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇటలీలోని ఐసీయూ వార్డుల్లో ఖాళీ ఉండటం లేదు. ఈ మేరకు వ�
వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కువగా కాపర్(రాగి) ఉపయోగించేవారన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు ఎక్కువగా ఫ్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నామనుకోండి అదూ వేరే విషయం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ క
ప్రపంచాన్ని వణికిస్తోన్న తెలంగాణలో కోరలు విప్పింది. రాష్ట్రంలో ఐదో పాజిటివ్ కేసు నమోదు అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకిన
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�