Home » coronavirus
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,
ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి�
కోవిడ్-19.. కరోనావైరస్.. పేరేదైనా ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్.. ఇటలీని కూడా ఇబ్బంది పెడుతుంది. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు దెబ్బకి కరోనా జన్మస్థలం చైనా తర్వాత ఇటలీనే గడ్డు పరిస్థితి ఏదుర్కొంటుంది. అత్యంత ఉన్నత జీవన �
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�