Home » coronavirus
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ 19(కరోనా)వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 మందికి మించి జనం ఒక దగ్గర గూమికూడవద్దని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. మతపరమైన, సామాజికపరమైన, సాంస్కృతిక సమావేశాల్లో ఏవైనా ని�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇం�
కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాల్స్,థిముటర్లు,బార్లు,రెస్టారెంట్లు అన్నింటినీ చాలా రాష�
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నాయి. శానిటైజర్లు, మాస్క్ లతో కరోనా బారినుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిఒక్కరిని శానిటైజర్లు ఉపయోగించాలని, శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు ఆ�
హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. స్క
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ
కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి
కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �
కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం