Home » coronavirus
ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కరోనాను కట్టడి చేసేందుకు స్పానిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. శనివారం స్పెయిన్ ప్రభుత్వం రెండువారాల ఎమర్జెన్�
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) సభ్యుల కోసం ఉమ్మడి స్వచ్ఛంద అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఆదివారం(మార్చి-15,2020)10 మిలియన్ల డాలర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫర్ చేశారు. ప్రపంచ దౌ
రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�
కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
ప్రపంచదేశాలన్నీ కలిసి చేస్తున్న ఒకే ఒక యుద్ధం…కరోనా వైరస్. చైనాలో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు 110దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణా�