Home » coronavirus
భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలురాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటి
కరోనా గురించి తెలిసి బయటకు వెళ్లడానికి భయపడుతుంటే ఈ పెద్దాయన కొత్త టెక్నిక్తో చక్కగా తిరిగేస్తున్నాడు. షాపింగ్ కోసం మార్కెట్కు వచ్చిన వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా అయింది. ప్రస్తుతం లక్షా 38వేల కరోనా కేసులు న�
కరోనా వైరస్.. మూడు నెలల్లోనే యావత్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మందుల్లేవంటూ ఐసోలేషన్లో వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. శాస్త్రవేత్తలు మందు కనుగొనే పనిలో ఉంటే హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ గో మూత్రం
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కరోనా నుంచి భారత్ను కాపాడుకోవడానికి కేవలం 30రోజుల సమయం మాత్రమే ఉంది. విదేశాల నుంచి స్థానికంగా వ్యాప్తించే దశను దాటిన ఇండియాకు రానున్న రోజులు మరింత కీలకం. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ�
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హై లెవల్ మీటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివ�
వందకుపైగా దేశాల్లో కరోనా బాధితులున్నా ఇంతవరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ కరోనా లక్షణాలు కనిపిస్తే… ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి చికిత్స �
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు
ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొంటోంది..కరోనా వైరస్ రూపంలో అన్ని దేశాలను వణికిస్తోంది. చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనాకి బాధిత దేశంగా ఇటలీలో మరణ మృదంగం మోగుతోంది. అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోన్న ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతం
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు