Home » corporate hospitals
ఒకవైపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొందరు వైద్యులు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చీడపురుగులా దోచుకుతింటున్నారని ఏపీ పౌర సరఫరా శాఖామంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను అందిన వరకు దోచుకుతింటున్నారని తీవ్రవ్య�
కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చి�
CM Ys Jagan : ఏపీలో దాదాపు 7 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రుల నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆయన అధిక�
కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53 శాతం పడకలు ఖాళీగ
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేయడం.. డబ్బులు ఇవ్వలేని వారిని బెడ్లు ఖాళీ ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో