Home » Corporation
మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి..
7 PM News : – 1. ఆధిక్యంలో సురభీ వాణీదేవి :- మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్ర�
ఏపీలో కొత్త ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని నిర్ణయించింది.
ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ.
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.. ఆదివారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు..
Illegal Mutton Transportation : మీరు నాన్వెజ్ ప్రియులా.. వీకెండ్స్ కదా… ఫుల్లుగా లాగిద్దాం అని ప్రిపేర్ చేస్తున్నారా.. ఒక్క నిమిషం. మీరు కొంటున్నది.. కొనుక్కొచ్చింది తాజా మాంసమో కాదో చెక్ చేసుకొండి.. లేదంటే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. వీకెండ్ రాగానే.. మ
విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ..రామగుండం కార్పొరేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఎలాగైనా కార్పొరేషన్ను వశం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 2020,
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి