Home » corpse
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్జీ గేమ్కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.
కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్ కూతురు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయింది. కుమార్తె మృ
చెన్నైలో వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి, శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ లో పెట్టాడు.