-
Home » corruption case
corruption case
నోట్ల కట్టలను కిటికీలో నుంచి విసిరేసిన చీఫ్ ఇంజినీర్.. వర్షంలా కిందపడ్డ నోట్లు.. ఎంత కష్టపడి లెక్కపెట్టారో చూడండి..
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.
CBI Case : మైనారిటీ స్కాలర్షిప్ స్కాంపై సీబీఐ కేసు
కేంద్ర మైనారిటీ స్కాలర్షిప్ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. 2017-22వ సంవత్సరాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని తాజా విచారణలో వెల్లడైంది. మైనారిటీ స్కాలర్షిప్ కుంభకో
Bihar: లాలూ ప్రసాద్ యాదవ్ను మళ్లీ టార్గెట్ చేసిన సీబీఐ.. ఫిర్యాదులేమీ లేవని మూసేసిన పాత కేసు రీఓపెన్
2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐన�
Bihar Diaries: అవినీతి కేసులో ఇరుక్కున్న నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘ఖాకీ’కి ఇన్పిరేషన్ ఇచ్చిన పోలీసు అధికారి
వెబ్ సిరీస్ కోసం లోధా అవినీతి డబ్బును వాడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్ ఒక కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నారట. ఆయన సతీమణి బ్యాంకు ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ అయినట్టు బిహ�
Sheikh peta former MRO Sujata Death : షేక్పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పద మృతి .. గుండెపోటా? ఆత్మహత్యా?
షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమానాస్పదంగా మృతి చెందారు. రెండేళ్ల క్రితం రూ.40కోట్ల భూ వివాదంలో షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సుజాత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి సుజాత మానసిక ఒత్తిడితో బాధపడుతున్నార
Aung San Suu Kyi : అవినీతి కేసులో..అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
అవినీతి కేసులో దోషిగా తేల్చిన మయన్మార్ కోర్టు హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
అవినీతి కేసులో కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్ట్
Kamareddy CI Jagadish arrest : కామారెడ్డి సీఐ జగదీశ్ను ఏసీబీ అధికారులు అరెస్చ్ చేశారు. అవినీతి కేసులో సీఐ జగదీశ్ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి సర్కిల్ఇ న్స్పెక్టర్ జగదీశ్ నివాసంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేశారు. అవినీతి ఆరోపణల�
మెడికల్ కాలేజీ స్కామ్…అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సీబీఐ కేసు నమోదు
ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్�