-
Home » counter attack
counter attack
ఇక స్ట్రాంగ్ కౌంటరే..! కవిత విషయంలో బీఆర్ఎస్ తీరులో ఈ మార్పు వెనుక కారణమేంటి?
పదేళ్లు తమతో కలిసి పనిచేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. కవిత కామెంట్స్ కు ధీటుగా రిప్లయ్ ఇవ్వాలని..
Asaduddin Owaisi vs Sachin Pilot: మోదీ ఆశిస్సులతో దాక్కోలేదు.. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఓవైసీ ఘాటు విమర్శ
దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు �
India-China Clash: 37 వేల చ.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు మీ తాత నిద్రపోతున్నారా? రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్
మన దేశంలోని 37 వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత నిద్రపోయారు. వాస్తవానికి చైనా ఏం చేయబోతోందో రాహుల్ గాంధీకి తెలుసు. ఎందుకంటే, ఆ దేశానికి వాళ్లు చాలా దగ్గరి వాళ్లు. అది మొన్ననే రుజువైంది. చైనా కమ్యూని�
BJP counter to Rahul: ప్రజలు తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తారేం?
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న
Harish Rao fire On PM Modi : తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం..
తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారని..ధ్వజమెత్తారు.
Encounter In Chhattisgarh : బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
వంశీ కౌంటర్ అటాక్ : రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
నేను రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వల్లభనేని వంశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వల్లభనేని చేస్తున్న కామెంట్స్ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటు కౌంటర్ ఇ
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల ఎదురుదాడి
చిత్తూరు తిరుమల కొండపై శేషాచలం అడవుల్లోని రాజమాను గుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎదురుదాడికి దిగి తప్పించుకున