-
Home » couple discharge
couple discharge
మదనపల్లి కూతుళ్ల హత్య కేసు.. మానసిక వైద్యశాల నుంచి దంపతులు డిశ్చార్జ్
March 29, 2021 / 01:47 PM IST
సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం(మార్చి 29,2021) విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారిని మదనపల్లి సబ్ జైలుకి తరలించారు పోలీసులు. జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపత