couple

    పెళ్లి కోసం హిందువుగా మారిన ముస్లిం యువకుడు…పోలీసు భద్రతలో దంపతులు

    December 1, 2020 / 08:45 PM IST

    Muslim man converts to Hinduism హర్యానా రాష్ట్రంలో నవంబర్-9,2020న 19ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూయిజంలోకి మారిన అతడు తన పేరుని కూడా మార్చుకున్నాడ�

    సోషల్ మీడియా పవర్, బాబా కా ధాబా ఎదుట ఫుల్ రష్, పెద్దాయన కన్నీళ్లు తుడిచారు.

    October 9, 2020 / 10:21 AM IST

    BabaKaDhaba : సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఓ పెద్దాయన దీనావస్థల ఉన్న వీడియోకు ఫుల్ రెస్పాండ్ వచ్చింది. ఆ పెద్దాయన కన్నీళ్లు తుడిచారు. ఆయనకు సాయం చేయడానికి ఓ దండులా కదిలారు. దాబాకు వెళ్లి…అడిగింది తయారు చేయించుకుని తినేసి…డబ్బులు �

    ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ లో ట్విస్ట్ : కోర్టుకు రావాలని నవ దంపతులకు ఆదేశాలు

    October 9, 2020 / 08:25 AM IST

    tamilnadu mla love marriage : తమిళనాడు ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కూతురిని బెదిరించి వివ�

    జంటకు బట్టలు విప్పించి.. మెడలో చెప్పులు దండలు

    September 26, 2020 / 10:06 PM IST

    జార్ఖండ్ లోని సహీబ్‌గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో ఆ జంట సేఫ్ అయింది. సహీబ్

    భార్యతో కలిసి భళే వర్కౌట్స్ చేస్తున్న రోహిత్ శర్మ

    August 25, 2020 / 07:32 PM IST

    టీమిండియాలో ఫిట్‌నెస్ కపుల్స్ అంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. ఇదే బాటలోకి వచ్చేశారు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ.. భార్య రితికాతో కలిసి వర్క్‌అవుట్స్‌ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై రోహిత్‌ శర

    కరోనాను జయించి…. జీవనయానంలో ఓడిన దంపతులు

    August 3, 2020 / 10:04 AM IST

    కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ

    అనంతలో తీవ్ర విషాదం, కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య, అనాథగా 12ఏళ్ల బాలుడు

    August 2, 2020 / 10:20 AM IST

    కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిల�

    అంధుల ఇంటికి రూ. 58 లక్షల బిల్లు

    July 25, 2020 / 02:11 PM IST

    అదో నిరుపేద కుటుంబం. భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ అంధులే. వీరింటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. ఏకంగా లక్షల రూపాయలు బిల్లు రావడంతో ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. తాము ఉంటున్న ఇంట్లో కేవలం బల్బులు, రెండు ఫ్యాన్ లు మాత్రమ

    చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోపి పెట్టిన దంపతులు…కృష్ణా జిల్లాలో భారీ మోసం

    July 17, 2020 / 09:40 PM IST

    కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న లక్ష్మణరావు దంపతులు.. చిట్టీలు వేసిన వారికి హ్యాండ్

    డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు భార్యాభర్తలను కట్టేసి కొట్టారు

    July 16, 2020 / 08:45 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు. మహిళ జుట్టు కత్తిరించి, కళ్ళళ్ళో కారం చల్లి

10TV Telugu News