Home » couple
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారు ఛత్తీస్ ఘడ్ లోని శుకల్ నిషాద్(73), గౌతర్హిన్ బాయిలు. ప్రేమలో స్వచ్ఛత..నిజాయితీ ఉంటే పెళ్లే చేసుకోవాల్సిన పనిలేదని ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలనుకున్నవారిద్దరూ 50 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. వారి �
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
గుజరాత్లోని సూరత్లో రోహిత్ కుమార్, అభిలాషల జంట గోమాత సాక్షిగా ఫిబ్రవరి 3న వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకలో గోమాతతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. రోహిత్ కుమార్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేయగా..అభిలాష చార్టెడ్ అక�
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అ�
ఏపీలో కాల్మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.
ప్రసవానికి హాస్పిటల్కు పోతే ఎంత ఖర్చు అవుతుంది. మహా అయితే రూ. 18వేలు అవుతుంది. అయితే ఓ ఎన్ఆర్ఐకు మాత్రం ఎంత అయ్యిందో తెలిస్తే గుండె గుబేలుమంటుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు ఓ తెలంగాణ యువకుడు. ముచ్చటపడి విజిటింగ్ వీసాపై భార్యను గల్ఫ్కు తీ
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి�