Home » Couples
ఓ అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్న ఉదంతం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కరీంనగర్ నగరంలోని శిశుగృహలో నివాసం ఉంటున్న ఆరేళ్ల అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు.....
తమ కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో తమ కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లయిన మూడు రోజులకే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు....
రాత్రివేళ కాబోయే భర్తతో కలిసి పార్కుకు వచ్చిన యువతిని పోలీసులు లైంగికంగా వేధించి, ఆమె నుంచి డబ్బు లాక్కున్న దారుణ ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆవేదనతో కొన్నిగంటల తర్వాత ఆ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో వెలుగు చూసింది....
నెదర్లాండు దేశంలోని ఒక పట్టణంలోని బీచ్లో జంటలు బహిరంగంగా లైంగిక చర్యలో పాల్గొనడం, నగ్నంగా సన్ బాత్ చేయడాన్ని నిషేధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు....
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన నవ దంపతులు ఎట్టకేలకు ఆసుపత్రిలో కలిశారు.హౌరా నివాసి అయిన మహ్మద్ రఫీక్, దీపికా పాలి వివాహం జరిగి మూడు రోజులే అయింది. నవ దంపతులు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా భారీ ప్రమాదానికి గురయ
2016లో ఒక బిడ్డ నిబంధనను ఉపసంహరించుకున్న చైనా.. ఏడాది క్రితం ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో మరో ముందడుగు వేయక తప్పలేదు. మంగళవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ఎక్కువ మంది పిల్లలను కన
ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ చేసుకుంటారో.. తమ హనీమూన్ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ఎయిర్లైన్స్ సంస్థ
మనస్సులో భావాలను పంచుకోవటమేకాదు. ఒకరినొకరు వాటిని గౌరవించుకునే విధంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలన్న మన్సతత్వం వల్ల ఇద్దరి నడుమ పొరపొచ్చాలు వచ్చే అవకాశం
చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ముగ్గురు పిల్లల పాలసీకి