Home » Court
CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై శుక్రవారం(డిసెంబర్-18,2020)సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. బాధ�
Kangana’s house demolition : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబైలోని కంగనా ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కూల్చివేత నష్టాన్ని బీఎంసీ నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. కూల్చివేత నోటీసులను
Abdul Salam family suicide case : కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులకు బెయిల్ మంజూరైంది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు నంద్యాల కోర్టు �
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�
Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.
ఈ ఏడాది నవంబర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కు ఊరట లభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు జూన్ 22న ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ, హెచ్4 సహా అన్ని రకాల వర్కింగ్ వీసాలను ఈఏడాది చివరి వరకూ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,
దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�