Court

    మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

    February 25, 2019 / 10:17 AM IST

    పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హా�

    అమెరికా కోర్టులో తెలుగు విద్యార్ధులకు ఊరట

    February 13, 2019 / 08:03 AM IST

    వాషింగ్టన్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వేలాదిమంది విద్యార్ధుల ఆశలను తుడిచిపెట్టేసింది. వందలాది తెలుగు విద్యార్ధుల జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 20 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవర�

    గాడ్ హెల్ప్ యు : నాగేశ్వరరావుపై సీజేఐ ఆగ్రహం

    February 7, 2019 / 12:30 PM IST

    ఢిల్లీ : మాజీ సీబీఐ తాత్కాలిక చీఫ్‌ ఎం. నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మోడీ గవర్నమెంట్ ఈయన్ను సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న న్యాయస్థానం పలు కీలక వ్యాఖ

    తిరుపతిలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

    February 7, 2019 / 06:58 AM IST

    తిరుపతి :  డాక్టర్‌ పై నర్స్ యాసిడ్ దాడికి పాల్పడింది. సాక్షాత్తు కోర్టు ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో డాక్టర్ గాయాలతో బైటపడగా.. దాడి తర్వాత సదరు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మిగిలిన యాసిడ్ తాగేసింది. పోలీసులు అమెను ఆస్పత్రికి తరలిం

    అధికారంలోకి రాగానే బాబు అవినీతిపై విచారణ

    January 7, 2019 / 03:43 AM IST

    జగన్ సంచలన నిర్ణయం ..బాబు అవినీతిపై విచారణ జరిపిస్తా

    నాపై రాజకీయ కుట్ర : ఇప్పుడు డబ్బివ్వమంటే ఎలా  

    January 3, 2019 / 11:00 AM IST

    తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ నౌహీరా ఆరోపించారు. షేక్‌ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.

10TV Telugu News