Home » Court
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వ�
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ
యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా హిందూ,ముస్లిం దంపతులకు జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు.. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవచ్చు. కానీ ముస్లిం మహిళ ముస్లిమేతరుడిన�
బీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ అభ్యర్థనను పుణె కోర్టు ఇవాళ(ఏప్రిల్-29,2019) తిరస్కరించింది.తన మరదలు మరణానంతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్-29,2019 నుంచి మే-4,2019వరకు తాత్కాలిక బెయిల్ కోరుతూ వరవరరావు పుణె కోర్టును �
దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది.
లిక్కర్ కింగ్..కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా జల్సాలకు బ్రేక్ పడనుంది. రాజరికపు వైభోగాన్ని తలపించేలా మాల్యా జల్సాలుంటాయి. ఒకప్పుడు సొంత విమానాలు, చుట్టూ బిగ్గెస్ట్ సెలబ్రిటీలు చక్కర్లు..ఇటువంటి అత్యంత లగ్జరీ లైఫ్ ను అనుభవించిన జల్సా పుర�
వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.మోసం,చెక్ బౌన్స్ ఆరోపణలతో ఆమెపై ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాంచీ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేశారు. దేశి మ్యాజిక్ అనే సినిమా పూర్తి చెయ్యాలన్న కారణంతో గత ఏడాది మార్చిలో రాంచీలో
అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది. మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�