Home » Court
ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా
వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన విచారణలో తాజాగా సుప్రీంకోర్టు మరో డెడ్ లైన్ విధించింది. కొన్ని రోజులుగా ఈ వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం 37వ రోజు విచారణ జరిగ�
తెలుగుదేశం నాయకులు, మాజీ సభాపతి దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివారామ్ గుంటూరు జిల్లా నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం(01 అక్టోబర్ 2019) లొంగిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ కుమ
న్యూ ఢిల్లీలోని ఓ వ్యక్తి మహిళకు మధ్య వేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు. 2014లో కేసుపై పలు వాదనల తర్వాత తీర్పు వెలువడింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని మే 2014
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�
INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస
సుప్రీం కోర్టు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బెయిల్కు నో చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నుంచి సంకెళ్లు తప్పేలా లేవు. కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించినా గురువారం స
లంచం తీసుకునే పోలీసుల గురించి విన్నాం. కానీ లంచమిచ్చే పోలీసు ఈయనే. అది కూడా కోర్టుకే నేరుగా లంచమివ్వాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఆ పోలీసు కేవలం తాను స్వీట్లు కొనేందుకే డబ్బులు ఇచ్చానని అది లంచం కాదంటూ వాదిస్తున్నాడు. బీహార్లోని హాజీప�
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వ�
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ