Court

    అయోధ్య 1528 – 2019 : తీర్పులు..ట్విస్టులు 

    November 9, 2019 / 04:25 AM IST

    అయోధ్య భూ వివాదంలో ఎన్నో మలుపులు. ఊహకందని ట్విస్ట్‌లు. 1528 నుంచి మొదలుకొని .. 2019 వరకు ఊహకందని పరిణమాలు చోటు చేసుకున్నాయి. అసలు అయోధ్య భూ వివాదం ఏంటి? అక్కడ ఉన్నది రామమందిరమా? మసీదా? అయోధ్య వివాదంపై ఏ ఏ కోర్టుల్లో ఎలాంటి వాదనలు జరిగాయి? ఎలాంటి తీర్ప�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

    చినబాబు చిరుతిండి రూ.25 లక్షలు కథనంపై లోకేష్ సీరియస్

    October 29, 2019 / 04:15 AM IST

    ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్‌ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా

    అయోధ్య విచారణ..కొత్త డెడ్ లైన్

    October 4, 2019 / 03:38 PM IST

    వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన విచారణలో తాజాగా సుప్రీంకోర్టు మరో డెడ్ లైన్ విధించింది. కొన్ని రోజులుగా ఈ వివాదంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం 37వ రోజు విచారణ జరిగ�

    కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్

    October 1, 2019 / 07:58 AM IST

    తెలుగుదేశం నాయకులు, మాజీ సభాపతి దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివారామ్ గుంటూరు జిల్లా నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం(01 అక్టోబర్ 2019) లొంగిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ కుమ

    మహిళకు మధ్య వేలు చూపించాడని మూడేళ్ల జైలు

    September 21, 2019 / 09:35 AM IST

    న్యూ ఢిల్లీలోని ఓ వ్యక్తి మహిళకు మధ్య వేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు. 2014లో కేసుపై పలు వాదనల తర్వాత తీర్పు వెలువడింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని మే 2014

    నిండిపోయేట్టు ఉంది : తీహార్ జైలుకి మరో కాంగ్రెస్ లీడర్

    September 19, 2019 / 11:58 AM IST

    కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి  డీ కే శివ కుమార్‌ ను సీబీఐ అధికారులు ఇవాళ(సెప్టెంబర్-19,2019) తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరి�

    జైల్లో అందరూ తినే భోజనమే చిదంబరం తినాలి..ఢిల్లీ హైకోర్టు

    September 12, 2019 / 12:25 PM IST

    INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస

    చిదంబరం బెయిల్‌కు సుప్రీం నో

    September 5, 2019 / 06:43 AM IST

    సుప్రీం కోర్టు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బెయిల్‌కు నో చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సంకెళ్లు తప్పేలా లేవు. కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించినా గురువారం స

    కోర్టుకు లంచమిస్తూ దొరికిన ఇన్‌స్పెక్టర్

    September 2, 2019 / 06:38 AM IST

    లంచం తీసుకునే పోలీసుల గురించి విన్నాం. కానీ లంచమిచ్చే పోలీసు ఈయనే. అది కూడా కోర్టుకే నేరుగా లంచమివ్వాలనుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఆ పోలీసు కేవలం తాను స్వీట్లు కొనేందుకే డబ్బులు ఇచ్చానని అది లంచం కాదంటూ వాదిస్తున్నాడు.  బీహార్‌లోని హాజీప�

10TV Telugu News