Court

    మాల్యా ఆస్తులు అమ్ముకోండి…బ్యాంకులకు కోర్టు అనుమతి

    January 1, 2020 / 01:54 PM IST

    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముంబై కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాల్యా ఆస్తులను విక్రయించడానికి ఎస్ బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. మాల్యాకు రుణాలను ఇచ్చి నష్టపోయిన బ్యాంకులు, జప్తులో

    36ఏళ్ల తర్వాత: సీఏఏ కోసం తరుణ్ గోగొయ్ ఈజ్ బ్యాక్

    December 20, 2019 / 05:21 AM IST

    మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ లీడర్, మూడు సార్లు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్ గోగొయ్ మరోసారి లాయర్ కోట్ ధరించారు. పౌరసత్వపు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వాదించేందుకు లాయర్‌గా కోర్టు మెట్లు ఎక్కనున్నా�

    ఉన్నావో మహిళ కన్నా దారుణంగా….అత్యాచార బాధితురాలికి బెయిల్ పై బయటికొచ్చిన నిందితుడు హెచ్చరిక

    December 12, 2019 / 09:39 AM IST

    దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల ఉన్నావోలో ఓ అత్యాచార బాధితు�

    నన్నెవ్వరూ టచ్ చేయలేరు..ఏ కోర్టు ప్రాసిక్యూట్ చేయలేదు : నిత్యానంద

    December 7, 2019 / 11:56 AM IST

    రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానంద…తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నిత్యానంద తన ఎదురుగా కూర్చున్నవారిని ఉద�

    నీరవ్ మోడీ ఆర్థిక నేరస్తుడు : ముంబై కోర్టు

    December 5, 2019 / 09:06 AM IST

    పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణంలో ముంబై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ముంబై ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

    నిర్భయ దోషులకు ఉరి రెడీ : తలారి లేడట!

    December 3, 2019 / 10:40 AM IST

    నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2012లో ఈ దారుణం జరిగింది. ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష పడలేదు. ఇంకా

    భారతీయులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచిన పాక్ పోలీసులు

    November 19, 2019 / 11:50 AM IST

    పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్‌ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు

    వాయిదాల పర్వం : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే

    November 14, 2019 / 10:48 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమ్మె..ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ..వాయిదాలు పడుతుండడంతో..కార్మికులు, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఆర్టీ�

    అయోధ్య 1528 – 2019 : తీర్పులు..ట్విస్టులు 

    November 9, 2019 / 04:25 AM IST

    అయోధ్య భూ వివాదంలో ఎన్నో మలుపులు. ఊహకందని ట్విస్ట్‌లు. 1528 నుంచి మొదలుకొని .. 2019 వరకు ఊహకందని పరిణమాలు చోటు చేసుకున్నాయి. అసలు అయోధ్య భూ వివాదం ఏంటి? అక్కడ ఉన్నది రామమందిరమా? మసీదా? అయోధ్య వివాదంపై ఏ ఏ కోర్టుల్లో ఎలాంటి వాదనలు జరిగాయి? ఎలాంటి తీర్ప�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

10TV Telugu News