Home » Covaxin
రెండేళ్ల నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ వేయడమే ఏకైక మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు.
దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) మంగళవారం భారతదేశంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడానికి సంబంధించిన అధ్యయనానికి ఆమోదం తెలిపింది.
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ కరోనావైరస్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా ఉద్భవించింది.
అల్రెడీ కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్న ఓ వ్యక్తి తనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దార�
హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్తో వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
అమెరికాలో రీసెంట్ గా విడుదలైన స్టడీ ప్రకారం.. టెక్సాస్ లో కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ కు గురైన ఆరుగురిలో ఒకరు కొవాగ్జిన్ తీసుకుని మృతి చెందినట్లు రికార్డ్ అయింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన వారికి వైరస్ సోకగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారు �
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు కాస్త తగ్గముఖం పట్టాయి. అందుకు కారణం కూడా వ్యాక్సినేషన్ అనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. భారత్లోనూ.. విదేశాలలోనూ.. వివిధ కంపెనీలు తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గి�