Home » Covaxin
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 77.8 శాతం సమర్థంతవంతగా పోరాడగలదని రుజువైంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆ 31 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఐతే రెండు డోస్ లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారుల�
దేశంలో ప్రైవేట్ సెక్టార్ లో అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్ లతో పోల్చితే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉండటాన్ని భారత్ బయోటెక్ సమర్థించుకుంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన COVID-19 వ్యాక్సిన్ కోవాక్సిన్కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. భారత వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వలేదు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
కొవాగ్జిన్ నాలుగో దశ ట్రయల్స్కు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. కొవాగ్జిన్ సామర్థ్యంపై విమర్శలు వస్తుండడంతో మరో దశ ట్రయల్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది సదరు సంస్థ. కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని �
అత్యధిక లాభాలకు పోకుండా నిర్ణీత ధరలకే కొవిడ్ వ్యాక్సిన్లు విక్రయించాలని కేంద్రం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.780, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ రూ.వెయ్యి 145 వాటితో పాటు కొవాగ్జిన్ రూ.వెయ్యి 410కే అమ్మాలని నిర్ణ�
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.
ఢిల్లీ ఎయిమ్స్లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.