Home » Covaxin
కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్క�
పిల్లలపై ప్రారంభమైన వ్యాక్సిన్ ట్రయల్స్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసుల మిక్సింగ్ పై మంగళవారం కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవ
దేశమంతా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వ్యాక్సిన్ కొరత కారణంగా నిదానించింది. కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయింది. ఆ కొరత తీర్చేందుకు భారత్ బయోటెక్.. 30 రోజుల్లో 30 నగరాలకు కొత్త షిప్మెంట్స్ పంపించామని చెప్పింది.
అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీ�
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వకసీ హెడ్ డా. రాచెస్ ఎల్లా మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ (కొవాగ్జిన్)తో జూన్ నుంచి పిల్లలపై ప్రయోగం జరపనున్నాం.
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవ�
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.