Home » COVID-19 infection
29 కేసుల్లో 27 కేసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత సంభవించాయని కీలక పరిశోధనలు సూచిస్తున్నాయి.
దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4.49 కోట్ల (4,49,94,819)కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.
COVID-19 Infection : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. కరోనాతో మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ కూడా వైరస్ ప్రభావం కొన్నాళ్లపాటు ఉంటోంది.
కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్బిణీలే ఎక్కువ మంది ఉన్నారు.
కరోనావైరస్ మహమ్మారి నివారణకు ఎర్రచీమల పచ్చడిని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం
చరిత్రలో అంటువ్యాధులు ఎలా అంతమయ్యాయో తెలుసుకోగలిగితే.. భవిష్యత్తులో కొవిడ్-19 మహమ్మారి అంతం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోంది. కరోనావైరస్ తర్వాత మరో ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచం మరో ముప్పు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు.
HIV with Covid-19: రీసెర్చర్లు ఆ మహిళ శరీరంలో ఉన్న కరోనా వైరస్ మ్యూటేషన్స్ చూసి కంగుతిన్నారు. దక్షిణాఫ్రికాలోని మహిళకు 216రోజులుగా హెచ్ఐవీతో పాటు కొవిడ్-19 వైరస్ తో బాధపడుతుంది. అంతర్గతంగా బాధపడుతున్న మహిళ శరీరంలో 30కు మ్యూటేషన్లు డెవలప్ అయ్యాయి. ఈ కేసు రి
ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యంగా ఉండడం అనేది.. ఇప్పుడు ఓ పెద్ద సవాల్.. రోజువారీ అలవాట్లు.. చేసే పనులే మన శరీరంలో మార్పులను చూపిస్తున్నాయి. మానవాళి జీవితంలో పొగాకు ప్రమాదం ఎక్కువ అయ్యింది.
Third Wave threat to Children: ఆంక్షలు కారణమో? ప్రజలకు బయటకు రాకపోవడం కారణమో? కానీ, ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి. మరణాల సంఖ్య పెరుగుతుండగా.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కని పరిస్థితి ఉంటే, మూడవ దశ ఇంకా ప్రమాదకర�