Home » Covid-19 outbreak
ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. మహమ్మారి భయాన్ని వీడి.. ప్రపంచ దేశాలు..
అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత యువ జట్టుకు ఘోర అవమానం జరిగింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదనే కారణంతో వారిని కరేబియన్ గడ్డపై అడుగుపెట్టనివ్వలేదు.
జట్టులో 9మంది ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో 11మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
కొవిడ్ పై పోరాటంలో వ్యాక్సిన్లు త్వరితగతిన రెడీ చేయాలని సీరం సంస్థకు డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్కు తగ్గట్లు ప్రొడక్షన్ లేకపోవడం
కోవిడ్ -19 వ్యాప్తి సెకండ్ వేవ్ భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో మొత్తంగా ధృవీకరించిన కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి25 మిలియన్లకు చేరింది. డేటా ప్రకారం.. గత వారంలో పీక్ కు చేరిన కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు�
భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫోన్ చేశారు.
China fires back at Washington : అమెరికాపై డ్రాగన్ చైనా ఫైర్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ రిపోర్టుకు సంబంధించి చైనా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ మూలాలుపై WHO పరిశోధన అంశాలకు సంబంధించి చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఏళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో �
WHO Send scientists to investigate Covid virus origins in China’s Wuhan : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టుకకు మూలం ఎక్కడో తేల్చేయబోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). కరోనా పుట్టినిల్లు చైనాలో వుహాన్ అంటూ ప్రపంచమంతా భావిస్తోంది. అదే నిజమని నమ్ముతోంది. అసలు వాస్తవాలేంటి? ని
కరోనా కారణంగా ఎవ్వరూ కూడా బయటకు రాకూడని, రాలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా లాక్డౌన్ దెబ్బకు లక్షలాది పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా డీఎస్పీ పెళ్లి కూడా ఆగిపోయింది. లాక్డౌన్ కారణంగా విధుల్లో ఉం�
నెదర్లాండ్స్లో covid-19 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకముందే డచ్ సైంటిస్టులు సిటీలోని మురుగు నీటిలో కరోనా వైరస్ ఉందని గుర్తించినట్టు ఓ నివేదిక తెలిపింది. న్యూమోనియా వ్యాధిని వ్యాప్తిచేసే నోవల్ కరోనా వైరస్ ప్రారంభంలోనే హెచ్చరించినట్టు పేర్�