Home » Covid-19 pandemic
EPFO : ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ లిమిట్ 5 రెట్లు పెంచింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసింది.
HMPV Outbreak : ప్రస్తుతం చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్సీడీసీ వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఫ్లూ కేసులపై కూడా నిఘా పెట్టాలని సూచించింది.
China HMPV Deadly Virus : ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఐదేళ్లకు చైనాను మరో డేంజరస్ వైరస్ బెంబేలిత్తిస్తోంది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV)తో సహా అనేక వైరస్లు డ్రాగన్ దేశాన్ని వణికిస్తున్నాయి. అధిక ఆసుపత్రుల్లో వైరస్ కేసుల పెరుగుదలతో ఆ
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
Microsoft Employees : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు చేదు వార్త.. కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల 2023కి జీతాల పెంపును నిలిపివేశారు. ఈ వారం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతం పెంపును అందించదని తెలిపింది. ఇటీవలే 10వేల కన్నా ఎక్కువగా ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రక
కొవిడ్ -19 మహమ్మారి మానవ జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్భా రినపడిన వారిలో అనేక రుగ్మతలు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. చాలా మందిలో కొత్త అనారోగ్య సమస్యలను మహమ్మారి వైరస్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యువతలో ఈ మహమ్మారి వల్ల కీలక మార్పులు చోటుచ�
గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా భారతదేశంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి సంఖ్య పెరిగింది. అయితే ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాదని పలు కంపెనీలు భావించాయి. కానీ ఈ రాజీనామాల ప్రక్రియ
Oxfam at Davos : కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అల్లాడిపోయారు.. ఆర్థిక పరిస్థితులు కుదేలయ్యాయి. కరోనా కొందరి మాత్రం బాగా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే కుబేరులయ్యారు.
గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది...
CBSE single board exams : సీబీఎస్ఈ విద్యార్థులకు శుభవార్త.. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ఏడాదిలో ఒకసారి మాత్రమే సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.