Covid-19 patients

    ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది

    September 4, 2020 / 06:13 AM IST

    ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీని బారి నుంచి బయటపడాలంటే..వ్యాక్సిన్ తప్పనిసరి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు. మందు ఎప్పుడెస్తుందా అన

    స్టెరాయిడ్లు తీసుకుంటే Covid-19 నుంచి బయటపడొచ్చట!!

    September 3, 2020 / 08:05 AM IST

    ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీలు Covid-19 నుంచి స్టెరాయిడ్లు రక్షించగలవని తెలిపాయి. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్లు కూడా కొత్తగా రికమెండ్ చేస్తున్నారు. తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్న�

    తెలంగాణలో లక్షణాలు లేకుండానే సోకిన కరోనా..వీరి ద్వారానే కేసులు ఎక్కువ

    September 1, 2020 / 08:24 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువని, ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్‌ సోకు�

    తెలంగాణలో కరోనా..17 వేల 866 బెడ్స్ ఖాళీ..పూర్తి వివరాలు

    August 10, 2020 / 12:41 PM IST

    కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది. Beds in Gove

    ఊబకాయంతో 65 ఏళ్లలోపు కోవిడ్ బాధితులు మరణించే అవకాశం ఎక్కువ

    August 5, 2020 / 02:19 PM IST

    ఊబకాయంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఆర్యోగం డేంజర్‌లో ఉంది.. కరోనా సమయంలో అధిక బరువు ఉన్నవారికి మరింత రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ 65 ఏళ్ల లోపు కోవిడ్ బాధితులకు మరణం ముప్పు పొంచి ఉందని ఒక కొత్త అధ్యయన�

    ప్రైవేటు ఆసుపత్రులపై టి.సర్కార్ కొరడా : విరించి ఆసుపత్రిపై చర్యలు

    August 5, 2020 / 11:34 AM IST

    తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్‌ ఇచ్చింది.

    కోవిడ్-19 మెడిసిన్: కరోనా రోగులకు ఊరట.. ధర రూ.8వేలు మాత్రమే!

    July 14, 2020 / 10:39 AM IST

    కరోనా వైరస్ సోకిన రోగులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. తీవ్రమైన COVID-19 రోగులకు మితమైన చికిత్స కోసం బయోలాజిక్ మెడిసిన్ ఇటోలిజుమాబ్‌ను ప్రవేశపెడతామని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ ప్రకటించింది. ఇది ఒక్కో సీసా రూ.8,000 ఖర్చు అవుతుంది. COVID-19 కారణంగా సైటోక

    బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!

    July 1, 2020 / 10:18 PM IST

    కరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తల లేటెస్ట్ స్టడీ వెల్లడించింది. కరోనాకు కచ్చ

10TV Telugu News