Home » Covid-19 patients
సినీ ప్రముఖులు కూడా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు అందరికంటే ఒక అడుగు ముందుకు వేశాడు.
ప్రముఖ డ్రగ్ మేకర్ జైడస్ కాడిల్లా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ డ్రగ్ 'విరాఫిన్' వ్యాక్సిన్ కరోనా కేసుల్లో అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం ఆమోదం తెలిపింది.
.ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతుండడంతో సదుపాయాల లేమి మరింత ఇబ్బందిగా మారింది.
Treatment of covid Patients in five star hotels : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా జనారణ్యం అయిన ముంబైలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కూడా ప్రతాపం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ షేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.
వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
WHO-remdesivir : ప్రముఖ ఫార్మా కంపెనీ గిలాడ్ అభివృద్ధి చేసిన remdesivir మలేరియా డ్రగ్ను ప్రీక్వాలిఫికేషన్ డ్రగ్ లిస్టు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలగించింది. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులకు Remdesivir డ్రగ్ వాడేలా గైడ్ లైన్స్ జారీ చేసిన అనంతరం WHO ఈ నిర్ణయాన్న�
Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి.
కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు అందులో ఉండగా.. 10 మంది మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయప